Category : ఆంధ్రప్రదేశ్
కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా: ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్
ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇటీవల బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్ గారు మీడియాతో మాట్లాడుతూ – “ఈ పాఠశాలలో...
చిత్తూరులో ఘనంగా జాతీయ మామిడి దినోత్సవ వేడుకలు
రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, జిల్లాలోని తోతాపురి మామిడికి ప్రభుత్వ మద్దతు ధర కిలోకు ₹4తో పాటు, గుజ్జు పరిశ్రమలు అదనంగా కిలోకు...
వాల్మీకిపురం 1980 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం – మధుర జ్ఞాపకాల మధ్య షష్టిపూర్తి వేడుక
ఆదివారం ఉదయం వాల్మీకిపురంలోని పివిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఒక అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. 1980 సంవత్సరంలో అదే పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు...
నూతన నాయకత్వంతో ప్రొద్దుటూరు ప్రభుత్వం పాలిటెక్నిక్కు కొత్త దిక్సూచి – విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యమన్న నూతన ప్రిన్సిపాల్ పి.గురుమూర్తి రెడ్డి
కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ విభాగాధిపతి పి. గురుమూర్తి రెడ్డి ప్రిన్సిపాల్ (ఫుల్ అడిషనల్ ఛార్జ్)గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన...
హై స్కూల్గా రూపాంతరం – గుర్రంవాండ్లపల్లె జడ్పి ఉన్నత పాఠశాల అభివృద్ధికి గ్రామస్థుల కృషి అభినందనీయం
అన్నమయ్య జిల్లా, పెద్దమండ్యం మండలం పరిధిలోని గుర్రంవాండ్లపల్లె గ్రామంలోని పాఠశాల ఇటీవల జడ్పీ హై స్కూల్ స్థాయికి అప్గ్రేడ్ కావడం సందర్భంగా గ్రామమంతా ఉత్సాహంగా అభివృద్ధి పనులపై...
పీలేరు జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సభ – ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ కన్నీటి వీడ్కోలు
అన్నమయ్య జిల్లా, పీలేరు పట్టణంలోని అయ్యప్ప రెడ్డి కాలనీలో ఉన్న జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో జూన్ 20, శుక్రవారం ఒక ప్రత్యేకమైన, స్మరణీయమైన ఘట్టం చోటుచేసుకుంది....
పీలేరు హెరిటేజ్ ఫుడ్స్ ఉద్యోగి మృతి: కుటుంబానికి రూ. 23.61 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
హెరిటేజ్ ఫుడ్స్ ప్లాంట్లో ఉద్యోగిగా విధులు నిర్వహించిన మదిరి తేజేష్ ఆకస్మిక మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం హెరిటేజ్ ఫుడ్స్ ఉద్యోగుల కోసం...
పాత బంధాలకు కొత్త ఊపిరి – వాల్మీకిపురం 1980 10th బ్యాచ్ మళ్ళీ కలుస్తోంది!
వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1980లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మంగళవారం ఉదయం స్థానిక శ్రీ సత్య సాయి సేవ మందిరం ఆవరణలో...
వాల్మీకిపురం పశువైద్యశాల ఏడి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం
మదనపల్లి సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏడి (అసిస్టెంట్ డైరెక్టర్)గా సేవలందిస్తున్న డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి బదిలీపై వాల్మీకిపురం ప్రాంతీయ పశువైద్యశాలకు ఏడీగా నియమితులయ్యారు. శనివారం ఆయన తన...
“ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై అవగాహన కార్యక్రమం – పీలేరు లో జనసాక్షరతకు తొలి అడుగు
స్థానిక ఏ.పీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై విశేష అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశానికి కార్యనిర్వాహక ఇంజినీర్...

