Category : ఆంధ్రప్రదేశ్
జానపద కళలను పరిరక్షించుకుందాం:పీలేరులో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా సామాజికవేత్తలు పిలుపు
పీలేరు, ఆగస్టు 22(జానం న్యూస్): జానపద కళలను పరిరక్షించుకుందామని పీలేరులో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా సామాజికవేత్తలు పిలుపు నిచ్చారు. స్థానిక మదనపల్లి రోడ్డు లోని ...
‘నెహ్రు విద్యాలయ సమితి’ సౌత్ ఇండియా స్థాయి రన్నింగ్ రేస్ లో పీలేరు రేసు’గుర్రం సిద్ధార్థ’
పీలేరు, ఆగస్టు 18(జానం న్యూస్): తల్లిదండ్రులు ఎప్పుడు తమ కుమారులు వారి ఇంటి పేరును నిలబెట్టాలని కోరుకుంటారు. అలాంటిది ‘గుర్రం’ తన ఇంటిపేరు అయిన సిద్ధార్థ పీలేరు...
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పీలేరు నియోజకవర్గం అభివృద్ధి; ఏపీసీసీ మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డి
కలికిరి ఆగస్టు 18(జానం న్యూస్): కలికిరిలో పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల సమావేశం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఎం.ఎం ఫంక్షన్...
అక్రమ నిర్మాణ భవనాలను వదలి పేదల గుడిసెలకు నోటీసులు ఇచ్చారని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు.
రాయచోటి ఆగస్టు 17(జానం న్యూస్); టి. సుండుపల్లి మండలం, అగ్రహారం గుట్ట సర్వే నెంబర్ 2141 లో పేద వారి ఇండ్ల కు టి.సుండుపల్లి మండల రెవెన్యూ...
మసీదులు, దర్గాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి- జిల్లా waqf board ఛైర్మన్ SA కరీముల్లా.
మసీదులు, దర్గాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి- జిల్లా waqf board ఛైర్మన్ SA కరీముల్లా. గుర్రంకొండ, ఆగస్టు 16(జాననం న్యూస్): పీలేరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి...
ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం అందుకున్న పీలేరు లేబర్ ఆఫీసర్ కె.ఆర్ ఆనందబాబు.
పీలేరు, ఆగస్టు 15(జానం న్యూస్): పీలేరు డివిజన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె.ఆర్ ఆనందబాబు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా తన ఉత్తమ సేవలకు...
డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసరును కలిసిన జిల్లా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఎస్.ఏ.కరీముల్లా ఎస్.ఏ.కరీముల్లా ..
కడప, ఆగస్టు 14(జానం న్యూస్): అన్నమయ్య జిల్లా నూతన మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ ఇమ్రాన్ ను జిల్లా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఎస్.ఏ.కరీముల్లా సోమవారం కడప ...
పీలేరులో స్వాతంత్ర దినోత్సవ సమైక్య సంబరాలు.. పట్టణంలో వంద అడుగుల జాతీయ జెండాతో “హర్ ఘర్ కా తిరంగా” ర్యాలీ
పీలేరు ఆగస్టు 14(జానం న్యూస్): సోమవారం స్థానిక సర్పంచ్ డాక్టర్ షేక్ హబిబ్ బాషా ఆధ్వర్యంలో ముందస్తు స్వాతంత్ర దినోత్సవ సమైక్య సంబరాలు జరిగాయి. అందులో భాగంగా...
జనసేన నాయకులు అరెస్ట్
వరదయ్యపాలెం మండలంలో సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తున్న జనసేన నాయకుల్ని అడ్డుకొన్న పోలీసులు- వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు సమాచారం…!!పూర్తి సమాచారం...
లంకను దాటించిన ప్రేమ
శ్రీలంక కు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. విజిటింగ్ వీసాపై ఈనెల 8న...

