Category : ఆంధ్రప్రదేశ్
అవశేష జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేస్తాను: జామకాయల కృష్ణమూర్తి
28 ఏళ్ల సుదీర్ఘ అధ్యాపక సేవ అనంతరం, ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్గా మరియు అనంతరం వాల్మీకిపురం, పుంగనూరు పట్టణాల్లో ఫుల్ అడిషనల్ ఛార్జ్ ప్రిన్సిపల్గా...
వాయల్పాడు నుంచి గ్లోబల్ వేదికకు: క్రికెట్ విశ్లేషణలో శేషాద్రి సంపత్ అసాధారణ ప్రస్థానం
ధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా వాయల్పాడు పట్టణం, తోట వీధిలో జన్మించిన శేషాద్రి సంపత్ (30), తన అసాధారణ విశ్లేషణాత్మక నైపుణ్యంతో అంతర్జాతీయ క్రికెట్ వేదికపై గొప్ప స్థానం...
శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర వైభవోపేతంగా ముగింపు – ధన్యవాదాలు తెలుపిన ఆలయ ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి
వాల్మీకిపురం మండలానికి చెందిన గండబోయినపల్లిలో ఘనంగా నిర్వహించిన శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర మే 25, 26 తేదీలలో (ఆదివారం, సోమవారం) భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ...
పీలేరు శ్రీ భువన విద్యాలయం విద్యార్థులకు జవహర్ నవోదయలో ప్రవేశం – ‘శ్రీ భువన విద్యాలయం’కు గర్వకారణమైన ఘనత
విద్యారంగంలో మరోసారి పీలేరు పేరు గర్వంతో వినిపించించింది. ప్రముఖ విద్యా సంస్థ ‘శ్రీ భువన విద్యాలయం’కు చెందిన నలుగురు విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయాల 11వ తరగతిలో...
గండబోయనపల్లిలో ఆధ్యాత్మిక శోభతో వైభవంగా శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర
గండబోయనపల్లి గ్రామంలో ప్రతియేటా నిర్వహించబడే శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర ఈ ఏడాది మరిన్ని వైభవంతో, భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా జరిగింది. గ్రామ శివారులో స్వయంభుగా...
పీలేరు జడ్పీ బాలికోన్నత పాఠశాల చరిత్రలో అపూర్వ ఘనత…. పదవ తరగతి ఫలితాల్లో 92% ఉత్తీర్ణతతో పాఠశాల విశేష విజయాన్ని నమోదు చేసిన విద్యార్థినులు
పీలేరు, ఏప్రిల్ 23( జానం న్యూస్):అన్నమయ్య జిల్లా, పీలేరు పట్టణం, అయ్యప్ప రెడ్డి కాలని లో ఉన్న జడ్పీ బాలికోన్నత పాఠశాల ఈ సంవత్సరం పదవ తరగతి...
పూర్వ విద్యార్థిని ప్రోత్సాహం: తన పూర్వ పాఠశాల విద్యార్థినికి బంగారు పతకం అందజేసిన డాక్టర్ సుభాషిని.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ యర్రదొడ్డి సుభాషిని , తాను పదవ తరగతి పూర్తి...
కంభిరెడ్డిగారి పల్లి ఎస్టీ కాలనీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
అన్నమయ్య జిల్లా,కె.వి.పల్లి మండలం, గోరంట్లపల్లి పంచాయతీ, కంభిరెడ్డిగారి పల్లి ఎస్టీ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు...
జేఎన్టీయూ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి –JNTUA వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు
కలికిరి, ఏప్రిల్ 5 :జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) కలికిరిలో శుక్రవారం రాత్రి జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని, తమ విజయ...
పీలేరు పట్టణంలో ఉద్యమంగా సాగిన “స్వచ్ఛత హి సేవా” కార్యక్రమం.
పీలేరు సెప్టెంబర్ 17:సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమం నిర్వహిస్తారు....

