Category : ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ పిలుపుతో భాకరాపేటలో 1.50 లక్షల విత్తన బాల్స్ తయారీ కార్యక్రమం ప్రారంభం
పవన్ కళ్యాణ్ పిలుపుతో భాకరాపేటలో 1.50 లక్షల విత్తన బాల్స్ తయారీ కార్యక్రమం ప్రారంభం భాకరాపేట, జూన్ 5(జానం న్యూస్): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప...
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన – 42 మందికి శస్త్రచికిత్సల ఎంపిక
వాల్మీకిపురం, జూన్ 4(జానం న్యూస్): తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవిందో కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో గురువారం వాల్మీకిపురంలోని నారాయణ సేవ అన్నదాన భవనంలో ఉచిత కంటి...
వైద్యశాఖలో 40 వసంతాల నిరుపమ సేవలు: ఘనంగా సూపరింటెండెంట్ గ్రేడ్-2 శ్రీమతి ఎం. వరలక్ష్మి పదవీ విరమణ
వైద్యశాఖ లో 40 వసంతాల నిరుపమ సేవలు: ఘనంగా సూపరింటెండెంట్ గ్రేడ్-2 శ్రీమతి ఎం. వరలక్ష్మి పదవీ విరమణ కర్నూలు, మే 29(జానం న్యూస్): ,గత నలభై...
పీలేరు ఎం.ఎన్.ఆర్ తిరుమల అపార్ట్మెంట్స్లో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పీలేరు పట్టణంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు క్రమబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాల భాగంగా గురువారం మూడవ రోజు, తిరుపతి రోడ్లో...
రెడ్డి సంక్షేమ సంఘం సేవాగుణం .. గిరిజన ముంగిట: తలకోన కు వస్త్రదానం మరియు అన్నవితరణ
రెడ్డి సంక్షేమ సంఘం సేవాగుణం .. గిరిజన ముంగిట: తలకోన కు వస్త్రదానం మరియు అన్నవితరణ యర్రావారిపాలెం, ఏప్రిల్ 3(జానం న్యూస్): తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం, యర్రావారిపాలెం మండలం...
కొటాలలో మెగా ఉచిత పశువైద్య శిబిరం: రైతులకు అండగా కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కలికిరి, మార్చి 30(జానం న్యూస్):గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక అభివృద్ధికి ప్రోత్సాహం అందించడమే...
తెలుగుదేశం 44 వసంతాల వేడుకలు: కలికిరిలో టిడిపి నేతల సందడి
కలికిరి, మార్చి 29(జానం న్యూస్): తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కలికిరి పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన ఈ...
తిరుపతిలో దేవాలయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం భారీ జిల్లా సదస్సు – మార్చి 29న నిర్వహణ
తిరుపతి, మార్చి 16(జానం న్యూస్): హిందూ దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలనే లక్ష్యంతో Vishva Hindu Parishad ఆధ్వర్యంలో Tirupatiలో జిల్లా స్థాయి భారీ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా...
పదో తరగతి విద్యార్థులకు 17 ఏళ్లుగా ప్రోత్సాహంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమం…
కలికిరి, మార్చి 15(జానం న్యూస్):రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు అన్నమయ్య జిల్లా కలికిరి...
అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు జాగ్రత్తలు పాటించాలి
కలికిరి, మార్చి 13 (జానం న్యూస్): దేశంలో మార్చి నుంచి మే 2026 వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ...

