Category : ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
కె.వి.పల్లి, మార్చి 11(జానం న్యూస్ ):అన్నమయ్య జిల్లాలోని కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం...
పాలిసెట్–2026కు ఉచిత కోచింగ్: ఏప్రిల్ 1 నుంచి ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ప్రత్యేక శిక్షణ
ప్రొద్దుటూరు, మార్చి 11(జానం న్యూస్ ):పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో ప్రవేశం పొందేందుకు నిర్వహించబడే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్)–2026 కోసం ప్రొద్దుటూరులోని...
చిత్తూరులో మహిళా దినోత్సవ క్రీడా వేడుకలు: పరుగుల పందేలు, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
చిత్తూరులో మహిళా దినోత్సవ క్రీడా వేడుకలు: పరుగుల పందేలు, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు చిత్తూరు, మార్చి 8 (జానం న్యూస్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని...
పీలేరు హెరిటేజ్ ఫుడ్స్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు111 మంది మహిళా పాల సేకరణ ప్రతినిధులకు సన్మానం – మహిళా సాధికారతకు హెరిటేజ్ కట్టుబాటు
పీలేరు, మార్చి 8(జానం న్యూస్): హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ పీలేరు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్లాంట్ ఇన్చార్జ్ పి....
టెన్త్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన అగస్తీశ్వర్ దంపతులు
కలికిరి, మార్చి 7(జానం న్యూస్): కలికిరి మండలంలోని ఇందిరమ్మకాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ విద్యా సామగ్రిని పంపిణీ చేశారు....
సైనిక్ స్కూల్ & ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్లో ఏ.వి.ఆర్ విద్యార్థుల సత్తా
పీలేరు మార్చి 4(జానం న్యూస్ ) పీలేరు పట్టణంలో ఉన్న ఏ.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 2025 సంవత్సరానికి నిర్వహించిన ప్రతిష్టాత్మక పోటీలలో remarkable performance కనబరిచి పాఠశాలకు...
చిత్తూరులో ‘బాల్య వివాహ విముక్తి వ్రతం’ ప్రారంభం
చిత్తూరు, ఫిబ్రవరి 22(జానం న్యూస్): బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం మొత్తం కలిసికట్టుగా ముందుకు రావాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం మరియు జస్ట్ రైట్స్ ఫర్...
రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం…
కలికిరి, ఫిబ్రవరి 22(జానం న్యూస్): ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతిని పురస్కరించుకుని కలికిరి పట్టణం, ధరణి హోటల్ ఆవరణలో ‘రెడ్డి సంక్షేమ సంఘం’ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది....
ఆత్మవిశ్వాసం పెంపొందించేవి క్రీడలేజిల్లా యువ అధికారి ప్రదీప్ కుమార్
Lతిరుపతి, ఫిబ్రవరి 22(జానం న్యూస్): తిరుపతి జిల్లా స్తాయిలో యూత్ హాస్టల్ గ్రౌండ్ లో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ (మై భారత్ –...
జీవరాజ్ పాల్ వరప్రకాష్ ఔదార్యం – 23 మంది విద్యార్థుల చదువుకు వెలుగుదీపం
అనంతపురం, ఫిబ్రవరి 21(జానం న్యూస్): అనంతపురం, వినయ్ కుమార్ హై స్కూల్లో ట్యూషన్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 23 మంది పేద విద్యార్థులను పాఠశాల యాజమాన్యం గుర్తించింది. విద్యార్థుల చదువుకు...

