Category : ఆంధ్రప్రదేశ్
ఎంపీ నిధులతో దివ్యాంగుడికి త్రిచక్ర స్కూటీ పంపిణీ – రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతుల మీదుగా అందజేత
సదుం, ఫిబ్రవరి 20(జానం న్యూస్): రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి చేతుల మీదుగా త్రిచక్ర బి.ఎం.ఆర్ సోనిక్ స్కూటీని ఘనంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర...
JEE Mainsలో రాష్ట్ర స్థాయిలో మెరిసిన V.S.N Siddhartha పూర్వ విద్యార్థులు
JEE Mainsలో రాష్ట్ర స్థాయిలో మెరిసిన V.S.N Siddhartha పూర్వ విద్యార్థులు పీలేరు, ఫిబ్రవరి 19(జానం న్యూస్): Joint Entrance Examination – Main (JEE Mains)లో...
సీతారాం టాకీస్ వ్యవస్థాపకుడు కుమార్ రెడ్డి స్మారకార్థం అన్నదానం
వాల్మీకిపురం, ఫిబ్రవరి 18(జానం న్యూస్ ):వాల్మీకిపురం పట్టణంలో మొట్టమొదటి శాశ్వత సినిమా థియేటర్ ‘సీతారాం టాకీస్’ వ్యవస్థాపకుడు, సామాజికవేత్త దివంగత మొర్రంరెడ్డి కుమార్ రెడ్డి నాలుగో వర్ధంతి...
విద్యార్థులకు ప్రోత్సాహంగా క్రికెట్ కిట్, విద్యా సామగ్రి పంపిణీ జానం సుజాత సేవా కార్యక్రమం ఆదర్శం
. కలికిరి, ఫిబ్రవరి 13(జానం న్యూస్): స్థానిక సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఇందిరమ్మ కాలనీ జిల్లా...
ప్రకృతికి ప్రతిఫలంగా ‘ఓ మొక్క – ఓ అమ్మ పేరు’ ఉద్యమం: పీలేరు VSN సిద్ధార్థ టెక్నో స్కూల్లో ఉత్సాహభరితంగా ‘ఏక్ పేడ్ మాకే నాం’ కార్యక్రమం
పీలేరు, జూలై 29(జానం న్యూస్): మంగళవారం స్థానిక విఎస్ఎన్ సిద్ధార్థ టెక్నో స్కూల్ ఆవరణలో ‘ఏక్ పేడ్ మాకే నాం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వి...
కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా: ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్
ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇటీవల బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్ గారు మీడియాతో మాట్లాడుతూ – “ఈ పాఠశాలలో...
చిత్తూరులో ఘనంగా జాతీయ మామిడి దినోత్సవ వేడుకలు
రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, జిల్లాలోని తోతాపురి మామిడికి ప్రభుత్వ మద్దతు ధర కిలోకు ₹4తో పాటు, గుజ్జు పరిశ్రమలు అదనంగా కిలోకు...
వాల్మీకిపురం 1980 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం – మధుర జ్ఞాపకాల మధ్య షష్టిపూర్తి వేడుక
ఆదివారం ఉదయం వాల్మీకిపురంలోని పివిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఒక అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. 1980 సంవత్సరంలో అదే పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు...
నూతన నాయకత్వంతో ప్రొద్దుటూరు ప్రభుత్వం పాలిటెక్నిక్కు కొత్త దిక్సూచి – విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యమన్న నూతన ప్రిన్సిపాల్ పి.గురుమూర్తి రెడ్డి
కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ విభాగాధిపతి పి. గురుమూర్తి రెడ్డి ప్రిన్సిపాల్ (ఫుల్ అడిషనల్ ఛార్జ్)గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన...
హై స్కూల్గా రూపాంతరం – గుర్రంవాండ్లపల్లె జడ్పి ఉన్నత పాఠశాల అభివృద్ధికి గ్రామస్థుల కృషి అభినందనీయం
అన్నమయ్య జిల్లా, పెద్దమండ్యం మండలం పరిధిలోని గుర్రంవాండ్లపల్లె గ్రామంలోని పాఠశాల ఇటీవల జడ్పీ హై స్కూల్ స్థాయికి అప్గ్రేడ్ కావడం సందర్భంగా గ్రామమంతా ఉత్సాహంగా అభివృద్ధి పనులపై...

