Category : ఆంధ్రప్రదేశ్
పీలేరు జనసేన పార్టీలో భారీగా చేరికలు, పట్టణం పురవీధుల్లో యువత బైక్ ర్యాలీ
జానం న్యూస్, పీలేరు, జనవరి 21:జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కృత నిశ్చయంతో పనిచేయాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త...
చింతలబైలు గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు, దుప్పట్లు పంపిణీ
జానం న్యూస్, పీలేరు, జనవరి 16: స్థానిక మండలం, చింతలబైలు గిరిజన కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మరియు గిరిజన...
Skyline English Daily: Bridging the Gap between People and Government
Jaanam News, Piler, January 11:The local Hothri Sri Badminton Academy witnessed the inauguration of the Skyline English Daily New Year...
పీలేరు డి.ఎఫ్.ఓ సంచారదళ నిఘా విభాగం ఆధ్వర్యంలో రూ.17 లక్షల విలువ గల ఎర్రచందనం దుంగలు, వాహనం స్వాధీనం,
ఏడు మంది తమిళ కూలీలు అరెస్ట్: రిమాండ్ కు తరలింపు. జానం న్యూస్, పీలేరు జనవరి 8: పీలేరు సంచారదళ విభాగం డి.ఎఫ్.ఓ, జేవీ సుబ్బారెడ్డి ఆదేశాలు మేరకు మరియు...
రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ విజేత టి.హోత్రి శ్రీ
జానం న్యూస్, పీలేరు, జనవరి 7: అనంతపురం జేఎన్టీయూ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో గురువారం నుండి శనివారం వరకు జరిగిన 26వ ఇంటర్...
ఐజి గా పదోన్నతి పొందిన పీలేరు కు చెందిన ఎం.రవి ప్రకాష్.
సెబ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ జానం న్యూస్, పీలేరు, జనవరి 2: పీలేరు కు చెందిన ఎం.రవి ప్రకాష్ డిఐజి ఆఫ్ పోలీస్ నుండి ఐజీ...
పీలేరు బలిజ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా వర్ధంతి.
జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 26; మంగళవారం స్థానిక కడప రోడ్డులో గల సంధ్య ప్రధమ చికిత్చాలయంలో స్థానిక బలిజ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా...
పీలేరు ఏ.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం.
జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 22:స్థానిక ఏ.వి.ఆర్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు...
ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోటీల బ్యాడ్మింటన్ విజేత టి.హోత్రిశ్రీ
జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 21:: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండురోజులు జరిగిన రీజినల్ లెవెల్...
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్లు ఆవిష్కరణ.
జానం న్యూస్, కెవి పల్లి, డిసెంబర్ 20: కె.వి పల్లి మండలం జడ్పిటిసి గజ్జల శృతి రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ముద్రింపబడిన నూతన సంవత్సర క్యాలెండర్లను మంత్రి...

