Category : ఆంధ్రప్రదేశ్
పీలేరు జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సభ – ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ కన్నీటి వీడ్కోలు
అన్నమయ్య జిల్లా, పీలేరు పట్టణంలోని అయ్యప్ప రెడ్డి కాలనీలో ఉన్న జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో జూన్ 20, శుక్రవారం ఒక ప్రత్యేకమైన, స్మరణీయమైన ఘట్టం చోటుచేసుకుంది....
పీలేరు హెరిటేజ్ ఫుడ్స్ ఉద్యోగి మృతి: కుటుంబానికి రూ. 23.61 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
హెరిటేజ్ ఫుడ్స్ ప్లాంట్లో ఉద్యోగిగా విధులు నిర్వహించిన మదిరి తేజేష్ ఆకస్మిక మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం హెరిటేజ్ ఫుడ్స్ ఉద్యోగుల కోసం...
పాత బంధాలకు కొత్త ఊపిరి – వాల్మీకిపురం 1980 10th బ్యాచ్ మళ్ళీ కలుస్తోంది!
వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1980లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మంగళవారం ఉదయం స్థానిక శ్రీ సత్య సాయి సేవ మందిరం ఆవరణలో...
వాల్మీకిపురం పశువైద్యశాల ఏడి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం
మదనపల్లి సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏడి (అసిస్టెంట్ డైరెక్టర్)గా సేవలందిస్తున్న డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి బదిలీపై వాల్మీకిపురం ప్రాంతీయ పశువైద్యశాలకు ఏడీగా నియమితులయ్యారు. శనివారం ఆయన తన...
“ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై అవగాహన కార్యక్రమం – పీలేరు లో జనసాక్షరతకు తొలి అడుగు
స్థానిక ఏ.పీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై విశేష అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశానికి కార్యనిర్వాహక ఇంజినీర్...
అవశేష జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేస్తాను: జామకాయల కృష్ణమూర్తి
28 ఏళ్ల సుదీర్ఘ అధ్యాపక సేవ అనంతరం, ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్గా మరియు అనంతరం వాల్మీకిపురం, పుంగనూరు పట్టణాల్లో ఫుల్ అడిషనల్ ఛార్జ్ ప్రిన్సిపల్గా...
వాయల్పాడు నుంచి గ్లోబల్ వేదికకు: క్రికెట్ విశ్లేషణలో శేషాద్రి సంపత్ అసాధారణ ప్రస్థానం
ధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా వాయల్పాడు పట్టణం, తోట వీధిలో జన్మించిన శేషాద్రి సంపత్ (30), తన అసాధారణ విశ్లేషణాత్మక నైపుణ్యంతో అంతర్జాతీయ క్రికెట్ వేదికపై గొప్ప స్థానం...
శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర వైభవోపేతంగా ముగింపు – ధన్యవాదాలు తెలుపిన ఆలయ ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి
వాల్మీకిపురం మండలానికి చెందిన గండబోయినపల్లిలో ఘనంగా నిర్వహించిన శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర మే 25, 26 తేదీలలో (ఆదివారం, సోమవారం) భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ...
పీలేరు శ్రీ భువన విద్యాలయం విద్యార్థులకు జవహర్ నవోదయలో ప్రవేశం – ‘శ్రీ భువన విద్యాలయం’కు గర్వకారణమైన ఘనత
విద్యారంగంలో మరోసారి పీలేరు పేరు గర్వంతో వినిపించించింది. ప్రముఖ విద్యా సంస్థ ‘శ్రీ భువన విద్యాలయం’కు చెందిన నలుగురు విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయాల 11వ తరగతిలో...
గండబోయనపల్లిలో ఆధ్యాత్మిక శోభతో వైభవంగా శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర
గండబోయనపల్లి గ్రామంలో ప్రతియేటా నిర్వహించబడే శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర ఈ ఏడాది మరిన్ని వైభవంతో, భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా జరిగింది. గ్రామ శివారులో స్వయంభుగా...

