Category : ఆంధ్రప్రదేశ్
ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్-2026’లో భాగంగా కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం సందర్శించిన ఇందిరమ్మ కాలని ZPHS (T.చదివేవాండ్లపల్లి ) విద్యార్థులు
‘ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్-2026’లో భాగంగా కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం సందర్శించిన ఇందిరమ్మ కాలని ZPHS (T.చదివేవాండ్లపల్లి ) విద్యార్థులు కలికిరి, జూన్ 29...
విద్యార్థుల భవిష్యత్తుకు ఎస్.వి విద్యా మందిర్ మరో ముందడుగు
విద్యార్థుల భవిష్యత్తుకు ఎస్.వి విద్యా మందిర్ మరో ముందడుగు సైనిక్ స్కూల్–నవోదయ ప్రవేశ పరీక్షల కోచింగ్కు స్కాలర్షిప్ టెస్ట్.. 120 మంది విద్యార్థుల హాజరు మెరిట్ విద్యార్థులకు...
ఉపాధ్యాయులు పోతంశెట్టి రమేష్ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం.
రమేష్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం పీలేరు పట్టణంలోని మార్కెట్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయులు పోతంశెట్టి రమేష్ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లో...
మత్తు వదిలితేనే భవిష్యత్తు బంగారం: డాక్టర్ బత్తుల రాయుడు
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సఫర్డ్ సొసైటీ, ఏపీ వీహెచ్ఏ మరియు స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...
పీలేరులో ఉచిత కంటి వైద్య శిబిరం.. 30 మందికి పరీక్షలు, 15 మందికి శస్త్రచికిత్సల సిఫార్సు
పీలేరు పట్టణంలోని నెట్టి బండ కాలనీలో గుడ్ షెఫర్డ్ అనాధ పిల్లలు మరియు వృద్ధాశ్రమ సేవా సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా...
కోటపల్లి సనోంద్ర రెడ్డి ఉదారత.. ఆలయ పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు
కోటపల్లి సనోంద్ర రెడ్డి ఉదారత.. ఆలయ పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు వాల్మీకిపురం, జూన్ 22(జానం న్యూస్): అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలంలోని చింతపర్తి గ్రామంలో వెలసి ఉన్న...
ఏపీ పాలిసెట్–2026 తొలి దశ వెబ్ కౌన్సెలింగ్ 24 నుంచి ప్రారంభం
ఏపీ పాలిసెట్–2026 తొలి దశ వెబ్ కౌన్సెలింగ్ 24 నుంచి ప్రారంభం ప్రొద్దుటూరు, జూన్ 22(జానం న్యూస్): ఏపీ పాలిసెట్–2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ,...
చిత్తూరులో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
చిత్తూరులో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు చిత్తూరు, జూన్ 21(జానం న్యూస్): యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్...
సుమతీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వి స్టేజ్ క్రియాశీలక సభ్యులు
సుమతీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వి స్టేజ్ వెస్టీజ్ సభ్యులు తిరుపతి, జూన్ 21(జానం న్యూస్): భక్త మల్లారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ...
కష్టకాలంలో తోడుగా నిలిచిన కువైట్ టీడీపీ నాయకులు
కష్టకాలంలో తోడుగా నిలిచిన కువైట్ టీడీపీ నాయకులు కువైట్, జూన్ 20(జానం న్యూస్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, విద్యా,...

