Category : ఆంధ్రప్రదేశ్
కెవి పల్లి లో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 18: అన్నమయ్య జిల్లా,పీలేరు నియోజకవర్గం కే.వీ. పల్లి మండల కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 6వ అంతర్...
పీలేరు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 17: మంగళవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రోడ్డు...
శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా ముందస్తు దసరా నవరాత్రి వేడుకలు.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 14: స్థానిక చిత్తూరు రహదారి పై ఉన్న శ్రీ భువన విద్యాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు దేవతల...
ప్రముఖ వ్యాపారవేత్త కోటపల్లి సనోంద్ర రెడ్డి దాతృత్వం
జానం న్యూస్, వాయల్పాడు, అక్టోబర్ 10: అన్నమయ్య జిల్లా, వాయల్పాడు మండలం, చింతపర్తి గ్రామ పంచాయతీలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త కోటపల్లి సనోంద్ర...
కార్పెంటర్స్ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి.: రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు పిఎస్ కుమార ఆచారి డిమాండ్.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 9: ప్రభుత్వం కార్పెంటర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు పి ఎస్ కుమార్ ఆచారి డిమాండ్ చేశారు....
పాఠశాల సిబ్బంది ఇన్ టైంలో పాఠశాలకు చేరుకొని అటెండెన్స్ యాప్ లో నమోదు చెయ్యాలి: తిరుపతి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఎం.ఆనంద రెడ్డి.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 7: శనివారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల కోటపల్లి (బాలికలు) పాఠశాలను తిరుపతి డివిజన్ ఉప విద్యాధికారి ఎం.ఆనంద రెడ్డి ఆకస్మిక...
Annamayya District Education Officer Sriram Purushotham conducted a surprise inspection of Batavaripalli ZP High School.
Jaanam News, Kalakada, October 4: Annamaya District Education Officer Sriram Purushotham conducted a surprise inspection of Batavaripalli ZP High School...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు “ఏక్ తారీక్-ఏక్ గంట-ఏక్ సాథి” నినాదంతో శ్రమదాన కార్యక్రమం
జానం న్యూస్, పీలేరు అక్టోబర్ 1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ పురస్కరించుకొని గాంధీ ఆశయాలను గౌరవిస్తూ ఒకరోజు...
అన్నమయ్య జిల్లా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందు ఉంచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: అన్నమయ్య జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం.
జానం న్యూస్, రాయచోటి సెప్టెంబర్ 30: అన్నమయ్య జిల్లాను ముందు ఉంచడంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తమ్ ఆన్నారు. శనివారం సాయంత్రం...
నేనెప్పుడూ డబ్బుకు దాసోహం కాదు: జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ
జానం న్యూస్,పీలేరు సెప్టెంబర్ 28: తనపై దుష్ప్రచారం బాధాకరమని పీలేరు వైసిపి సీనియర్ నాయకులు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ అన్నారు.స్థానిక...

