మదనపల్లి సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏడి (అసిస్టెంట్ డైరెక్టర్)గా సేవలందిస్తున్న డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి బదిలీపై వాల్మీకిపురం ప్రాంతీయ పశువైద్యశాలకు ఏడీగా నియమితులయ్యారు. శనివారం ఆయన తన...
స్థానిక ఏ.పీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై విశేష అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశానికి కార్యనిర్వాహక ఇంజినీర్...
28 ఏళ్ల సుదీర్ఘ అధ్యాపక సేవ అనంతరం, ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్గా మరియు అనంతరం వాల్మీకిపురం, పుంగనూరు పట్టణాల్లో ఫుల్ అడిషనల్ ఛార్జ్ ప్రిన్సిపల్గా...
ధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా వాయల్పాడు పట్టణం, తోట వీధిలో జన్మించిన శేషాద్రి సంపత్ (30), తన అసాధారణ విశ్లేషణాత్మక నైపుణ్యంతో అంతర్జాతీయ క్రికెట్ వేదికపై గొప్ప స్థానం...
వాల్మీకిపురం మండలానికి చెందిన గండబోయినపల్లిలో ఘనంగా నిర్వహించిన శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర మే 25, 26 తేదీలలో (ఆదివారం, సోమవారం) భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ...
విద్యారంగంలో మరోసారి పీలేరు పేరు గర్వంతో వినిపించించింది. ప్రముఖ విద్యా సంస్థ ‘శ్రీ భువన విద్యాలయం’కు చెందిన నలుగురు విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయాల 11వ తరగతిలో...
గండబోయనపల్లి గ్రామంలో ప్రతియేటా నిర్వహించబడే శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర ఈ ఏడాది మరిన్ని వైభవంతో, భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా జరిగింది. గ్రామ శివారులో స్వయంభుగా...
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ యర్రదొడ్డి సుభాషిని , తాను పదవ తరగతి పూర్తి...