అన్నమయ్య జిల్లా,కె.వి.పల్లి మండలం, గోరంట్లపల్లి పంచాయతీ, కంభిరెడ్డిగారి పల్లి ఎస్టీ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు...
కలికిరి, ఏప్రిల్ 5 :జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) కలికిరిలో శుక్రవారం రాత్రి జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని, తమ విజయ...
పీలేరు సెప్టెంబర్ 17:సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమం నిర్వహిస్తారు....
జానం న్యూస్,(పీలేరు), సెప్టెంబర్ 13: పీలేరు నియోజకవర్గంలో నల్లారి బ్రదర్స్ జన్మదిన వేడుకలు వాడవాడలా ఆనందోత్సవాల మధ్య, అభిమానులు కేరింతలు, టపాసాల మోతలు మధ్య అంగరంగ వైభవంగా...
జానం న్యూస్ (పీలేరు,) ఆగస్టు 14:ఇన్స్పైర్ మనక్ నామినేషన్ల సమర్పణపై గైడ్ టీచర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం అన్నమయ్య జిల్లా, పీలేరు పట్టణం, అయ్యప్ప రెడ్డి కాలనీలోని...
జానం న్యూస్, (కలికిరి), ఆగస్టు 8:అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం, కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఆర్చ్ ఎదురుగా రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి...
జానం న్యూస్, (పీలేరు), జూలై 22: తహసిల్దార్ మహబూబ్ బాషా సేవలు మరువరానివని పీలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ మల్లెల, సీనియర్ పాత్రికేయులు జాకీర్...
జానం న్యూస్, (కలికిరి), జూన్ 10:సోమవారం అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం, కలికిరి పట్టణం, ధరణి హోటల్ సమీపంలో ‘రెడ్డి సంక్షేమ సంఘం’ అధ్యక్షుడు మరియు తెలుగుదేశం...
పునాది అభ్యసనంతోనే ప్రాథమిక విద్య బలోపేతం: అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి యు.శివ ప్రకాష్ రెడ్డి రాయచోటి, జూన్ 7: ప్రాథమిక విద్యలో పునాది అభ్యసనానికి ఎంతో...
జానం న్యూస్, (రాయచోటి), జూన్ 6: నీట్ యూజీ (ఎంబీబీఎస్) 2024 ఫలితాలలో అన్నమయ్య జిల్లా, రామాపురం మండలం, నల్లగుట్టపల్లి గ్రామం కస్పాకు చెందిన బండపల్లి శ్రీరాములు...