Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

మన సంస్కృతిని, సాంప్రదాయాలను మర్చిపోకూడదు: శ్రీ భువన విద్యాలయం పాఠశాల కరస్పాండెంట్ ఉమా రమాదేవి, ప్రిన్సిపల్ గుణ లక్ష్మి.

పీలేరు సెప్టెంబర్ 15 (జానం న్యూస్): నేటితరం పిల్లలు మన సంస్కృతిని సాంప్రదాయాలను మర్చిపోకూడదని పాఠశాల కరస్పాండెంట్ ఉమా రమాదేవి ప్రిన్సిపల్ గుణ లక్ష్మి అన్నారు.
శుక్రవారం పీలేరు-చిత్తూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీ భువన విద్యాలయంలో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మద్య జరిగాయి, ఈ సందర్భంగా వారు వినాయక చవితి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు వినాయక చవితి ప్రాముఖ్యతను నాటకాల ద్వారా ప్రదర్శించారు.విద్యార్ధులు గణపతి పాటలు ఆలపించారు. విద్యార్థులు ప్రదర్శించిన దేవతా వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పై కార్యక్రమంలో పాఠశాలలోని బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసరును కలిసిన జిల్లా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఎస్.ఏ.కరీముల్లా ఎస్.ఏ.కరీముల్లా ..

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు జడ్పీ బాలికోన్నత పాఠశాల చరిత్రలో అపూర్వ ఘనత…. పదవ తరగతి ఫలితాల్లో 92% ఉత్తీర్ణతతో పాఠశాల విశేష విజయాన్ని నమోదు చేసిన విద్యార్థినులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలని పీలేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేత

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment