Category : ఆంధ్రప్రదేశ్
ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలని పీలేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేత
జానం న్యూస్, పీలేరు, నవంబర్ 4: అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిశ పిఎస్ ఉత్తర్వులు మేరకు ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించాలని...
పీలేరు ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు
జానం న్యూస్, పీలేరు అక్టోబర్ 2: అన్నమయ్య జిల్లా, పీలేరు సిఎల్ఆర్సి కార్యాలయ సమావేశ భవనంలో గురువారం పీలేరు ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా...
పీలేరు లో ఏర్పాటు చేసే టపాసులు దుకాణాల స్థలాన్ని పరిశీలించిన అధికారులు
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 27: పీలేరు పట్టణంలో టపాసులు విక్రయ దుకాణాలను ఏర్పాటు చేస్తున్న స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణం, బొడుమల్లువారిపల్లి సమీపంలోని జాతీయ రహదారి...
ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు.
జానం న్యూస్, కెవి పల్లి, అక్టోబర్ 24: శ్రీ వెన్నెల కంటి రాఘవయ్య గిరిజన యానాది ఆశయ సాధన సమితి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది...
ఆటలో గెలుపు ఓటములు సహజం…అమరేంద్ర,సెక్రటరీ అనంతపూర్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 20:ఆటలో గెలుపు ఓటమిలో సహజమని అనంతపూర్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ అమరేంద్ర అన్నారు.పీలేరు నియోజకవర్గం, కెవి పల్లి మండల...
కెవి పల్లి లో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 18: అన్నమయ్య జిల్లా,పీలేరు నియోజకవర్గం కే.వీ. పల్లి మండల కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 6వ అంతర్...
పీలేరు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 17: మంగళవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రోడ్డు...
శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా ముందస్తు దసరా నవరాత్రి వేడుకలు.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 14: స్థానిక చిత్తూరు రహదారి పై ఉన్న శ్రీ భువన విద్యాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు దేవతల...
ప్రముఖ వ్యాపారవేత్త కోటపల్లి సనోంద్ర రెడ్డి దాతృత్వం
జానం న్యూస్, వాయల్పాడు, అక్టోబర్ 10: అన్నమయ్య జిల్లా, వాయల్పాడు మండలం, చింతపర్తి గ్రామ పంచాయతీలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త కోటపల్లి సనోంద్ర...
కార్పెంటర్స్ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి.: రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు పిఎస్ కుమార ఆచారి డిమాండ్.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 9: ప్రభుత్వం కార్పెంటర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు పి ఎస్ కుమార్ ఆచారి డిమాండ్ చేశారు....

