Category : ఆంధ్రప్రదేశ్
పాఠశాల సిబ్బంది ఇన్ టైంలో పాఠశాలకు చేరుకొని అటెండెన్స్ యాప్ లో నమోదు చెయ్యాలి: తిరుపతి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఎం.ఆనంద రెడ్డి.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 7: శనివారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల కోటపల్లి (బాలికలు) పాఠశాలను తిరుపతి డివిజన్ ఉప విద్యాధికారి ఎం.ఆనంద రెడ్డి ఆకస్మిక...
Annamayya District Education Officer Sriram Purushotham conducted a surprise inspection of Batavaripalli ZP High School.
Jaanam News, Kalakada, October 4: Annamaya District Education Officer Sriram Purushotham conducted a surprise inspection of Batavaripalli ZP High School...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు “ఏక్ తారీక్-ఏక్ గంట-ఏక్ సాథి” నినాదంతో శ్రమదాన కార్యక్రమం
జానం న్యూస్, పీలేరు అక్టోబర్ 1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ పురస్కరించుకొని గాంధీ ఆశయాలను గౌరవిస్తూ ఒకరోజు...
అన్నమయ్య జిల్లా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందు ఉంచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: అన్నమయ్య జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం.
జానం న్యూస్, రాయచోటి సెప్టెంబర్ 30: అన్నమయ్య జిల్లాను ముందు ఉంచడంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తమ్ ఆన్నారు. శనివారం సాయంత్రం...
నేనెప్పుడూ డబ్బుకు దాసోహం కాదు: జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ
జానం న్యూస్,పీలేరు సెప్టెంబర్ 28: తనపై దుష్ప్రచారం బాధాకరమని పీలేరు వైసిపి సీనియర్ నాయకులు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ అన్నారు.స్థానిక...
రేగల్లు లో ఘనంగా “నా మట్టి-నా దేశం” కార్యక్రమం
జానం న్యూస్,పీలేరు సెప్టెంబర్ 25: స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం అని పీలేరు మండల పరిషత్ అధికారి డాక్టర్ టి.మురళి మోహన్ రెడ్డి, కలికిరి ఐటిబిపి ఇన్స్పెక్టర్...
పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.
జానం న్యూస్, పీలేరు, సెప్టెంబర్ 26: పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ మోహన్ రెడ్డి, ఎస్సై నరసింహుడు తమ సిబ్బంది రంగారావు, ఫైరోజ్, కాదర్ వలి,...
టీటీడీ వారి ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమైన పీలేరు గణేష్ నిమజ్జనం వేడుకల సిడి ఆవిష్కరణ
జానం న్యూస్, పీలేరు, సెప్టెంబర్ 25: పీలేరు గణేష్ ఉత్సవాలు టీటీడీ టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారం అయినట్లు పీలేరు మాజీ శాసనసభ్యులు జివి శ్రీనాథ్...
పీలేరు మండల విద్యాశాఖ కార్యాలయంలో “మేరీ మట్టి మేరా దేశ్”కార్యక్రమం.
జానం న్యూస్, పీలేరు సెప్టెంబర్ 25: “మేరీ మట్టి మేరా దేశ్” కార్యక్రమంలో భాగంగా పీలేరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో “మట్టి కా నమన్” కార్యక్రమాన్ని ఘనంగా...
శ్రీ సాయి నారాయణ నిత్య అన్నదాన ట్రస్ట్ కు విరాళం ₹50K అందజేసిన నందలూరి భాస్కర్ రెడ్డి
వాయల్పాడు, సెప్టెంబర్ 19(జానం న్యూస్); పీలేరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నందలూరి భాస్కర్ రెడ్డి , భాస్కర్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ మరియు శ్రీ ఫంక్షన్ హాల్...

