పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సామర్థ్యం భేష్ అని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రామకృష్ణ అన్నారు.లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (అభ్యసనాభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా విద్యాశాఖ రాష్ట్ర...
మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నందు ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని అన్నమయ్య జిల్లా...
జానం న్యూస్, తిరుపతి, ఫిబ్రవరి 4: తిరుపతి ఆర్.పి.ఆర్ కన్వెన్షన్ సెంటర్ నందు ఆదివారం భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ ఏడవ వార్షికోత్సవం వేడుకలు ఫౌండేషన్ వ్యవస్థాపక...
జానం న్యూస్, తిరుపతి, ఫిబ్రవరి 4: తిరుపతి లీలామహల్ సమీపంలోని వి.ఆర్.ఆర్ కళ్యాణ మండపంలో శ్రీ వంశీ కళాక్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ జి.ఎల్ కుమార్ (తిరుపతి ఎన్టీఆర్)...
జానం న్యూస్, పీలేరు, జనవరి 21:జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కృత నిశ్చయంతో పనిచేయాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త...
జానం న్యూస్, పీలేరు, జనవరి 16: స్థానిక మండలం, చింతలబైలు గిరిజన కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మరియు గిరిజన...