పీలేరు డి.ఎఫ్.ఓ సంచారదళ నిఘా విభాగం ఆధ్వర్యంలో రూ.17 లక్షల విలువ గల ఎర్రచందనం దుంగలు, వాహనం స్వాధీనం,
ఏడు మంది తమిళ కూలీలు అరెస్ట్: రిమాండ్ కు తరలింపు. జానం న్యూస్, పీలేరు జనవరి 8: పీలేరు సంచారదళ విభాగం డి.ఎఫ్.ఓ, జేవీ సుబ్బారెడ్డి ఆదేశాలు మేరకు మరియు...

