Category : ఆంధ్రప్రదేశ్
రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం…
కలికిరి, ఫిబ్రవరి 22(జానం న్యూస్): ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతిని పురస్కరించుకుని కలికిరి పట్టణం, ధరణి హోటల్ ఆవరణలో ‘రెడ్డి సంక్షేమ సంఘం’ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది....
ఆత్మవిశ్వాసం పెంపొందించేవి క్రీడలేజిల్లా యువ అధికారి ప్రదీప్ కుమార్
Lతిరుపతి, ఫిబ్రవరి 22(జానం న్యూస్): తిరుపతి జిల్లా స్తాయిలో యూత్ హాస్టల్ గ్రౌండ్ లో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ (మై భారత్ –...
జీవరాజ్ పాల్ వరప్రకాష్ ఔదార్యం – 23 మంది విద్యార్థుల చదువుకు వెలుగుదీపం
అనంతపురం, ఫిబ్రవరి 21(జానం న్యూస్): అనంతపురం, వినయ్ కుమార్ హై స్కూల్లో ట్యూషన్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 23 మంది పేద విద్యార్థులను పాఠశాల యాజమాన్యం గుర్తించింది. విద్యార్థుల చదువుకు...
ఎంపీ నిధులతో దివ్యాంగుడికి త్రిచక్ర స్కూటీ పంపిణీ – రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతుల మీదుగా అందజేత
సదుం, ఫిబ్రవరి 20(జానం న్యూస్): రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి చేతుల మీదుగా త్రిచక్ర బి.ఎం.ఆర్ సోనిక్ స్కూటీని ఘనంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర...
JEE Mainsలో రాష్ట్ర స్థాయిలో మెరిసిన V.S.N Siddhartha పూర్వ విద్యార్థులు
JEE Mainsలో రాష్ట్ర స్థాయిలో మెరిసిన V.S.N Siddhartha పూర్వ విద్యార్థులు పీలేరు, ఫిబ్రవరి 19(జానం న్యూస్): Joint Entrance Examination – Main (JEE Mains)లో...
సీతారాం టాకీస్ వ్యవస్థాపకుడు కుమార్ రెడ్డి స్మారకార్థం అన్నదానం
వాల్మీకిపురం, ఫిబ్రవరి 18(జానం న్యూస్ ):వాల్మీకిపురం పట్టణంలో మొట్టమొదటి శాశ్వత సినిమా థియేటర్ ‘సీతారాం టాకీస్’ వ్యవస్థాపకుడు, సామాజికవేత్త దివంగత మొర్రంరెడ్డి కుమార్ రెడ్డి నాలుగో వర్ధంతి...
విద్యార్థులకు ప్రోత్సాహంగా క్రికెట్ కిట్, విద్యా సామగ్రి పంపిణీ జానం సుజాత సేవా కార్యక్రమం ఆదర్శం
. కలికిరి, ఫిబ్రవరి 13(జానం న్యూస్): స్థానిక సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఇందిరమ్మ కాలనీ జిల్లా...
ప్రకృతికి ప్రతిఫలంగా ‘ఓ మొక్క – ఓ అమ్మ పేరు’ ఉద్యమం: పీలేరు VSN సిద్ధార్థ టెక్నో స్కూల్లో ఉత్సాహభరితంగా ‘ఏక్ పేడ్ మాకే నాం’ కార్యక్రమం
పీలేరు, జూలై 29(జానం న్యూస్): మంగళవారం స్థానిక విఎస్ఎన్ సిద్ధార్థ టెక్నో స్కూల్ ఆవరణలో ‘ఏక్ పేడ్ మాకే నాం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వి...
కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా: ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్
ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇటీవల బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్ గారు మీడియాతో మాట్లాడుతూ – “ఈ పాఠశాలలో...
చిత్తూరులో ఘనంగా జాతీయ మామిడి దినోత్సవ వేడుకలు
రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, జిల్లాలోని తోతాపురి మామిడికి ప్రభుత్వ మద్దతు ధర కిలోకు ₹4తో పాటు, గుజ్జు పరిశ్రమలు అదనంగా కిలోకు...

