Category : ఆంధ్రప్రదేశ్
శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా ముందస్తు దసరా నవరాత్రి వేడుకలు.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 14: స్థానిక చిత్తూరు రహదారి పై ఉన్న శ్రీ భువన విద్యాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు దేవతల...
ప్రముఖ వ్యాపారవేత్త కోటపల్లి సనోంద్ర రెడ్డి దాతృత్వం
జానం న్యూస్, వాయల్పాడు, అక్టోబర్ 10: అన్నమయ్య జిల్లా, వాయల్పాడు మండలం, చింతపర్తి గ్రామ పంచాయతీలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త కోటపల్లి సనోంద్ర...
కార్పెంటర్స్ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి.: రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు పిఎస్ కుమార ఆచారి డిమాండ్.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 9: ప్రభుత్వం కార్పెంటర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు పి ఎస్ కుమార్ ఆచారి డిమాండ్ చేశారు....
పాఠశాల సిబ్బంది ఇన్ టైంలో పాఠశాలకు చేరుకొని అటెండెన్స్ యాప్ లో నమోదు చెయ్యాలి: తిరుపతి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఎం.ఆనంద రెడ్డి.
జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 7: శనివారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల కోటపల్లి (బాలికలు) పాఠశాలను తిరుపతి డివిజన్ ఉప విద్యాధికారి ఎం.ఆనంద రెడ్డి ఆకస్మిక...
Annamayya District Education Officer Sriram Purushotham conducted a surprise inspection of Batavaripalli ZP High School.
Jaanam News, Kalakada, October 4: Annamaya District Education Officer Sriram Purushotham conducted a surprise inspection of Batavaripalli ZP High School...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు “ఏక్ తారీక్-ఏక్ గంట-ఏక్ సాథి” నినాదంతో శ్రమదాన కార్యక్రమం
జానం న్యూస్, పీలేరు అక్టోబర్ 1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ పురస్కరించుకొని గాంధీ ఆశయాలను గౌరవిస్తూ ఒకరోజు...
అన్నమయ్య జిల్లా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందు ఉంచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: అన్నమయ్య జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం.
జానం న్యూస్, రాయచోటి సెప్టెంబర్ 30: అన్నమయ్య జిల్లాను ముందు ఉంచడంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తమ్ ఆన్నారు. శనివారం సాయంత్రం...
నేనెప్పుడూ డబ్బుకు దాసోహం కాదు: జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ
జానం న్యూస్,పీలేరు సెప్టెంబర్ 28: తనపై దుష్ప్రచారం బాధాకరమని పీలేరు వైసిపి సీనియర్ నాయకులు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ అన్నారు.స్థానిక...
రేగల్లు లో ఘనంగా “నా మట్టి-నా దేశం” కార్యక్రమం
జానం న్యూస్,పీలేరు సెప్టెంబర్ 25: స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం అని పీలేరు మండల పరిషత్ అధికారి డాక్టర్ టి.మురళి మోహన్ రెడ్డి, కలికిరి ఐటిబిపి ఇన్స్పెక్టర్...
పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.
జానం న్యూస్, పీలేరు, సెప్టెంబర్ 26: పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ మోహన్ రెడ్డి, ఎస్సై నరసింహుడు తమ సిబ్బంది రంగారావు, ఫైరోజ్, కాదర్ వలి,...

