Category : ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో దేవాలయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం భారీ జిల్లా సదస్సు – మార్చి 29న నిర్వహణ
తిరుపతి, మార్చి 16(జానం న్యూస్): హిందూ దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలనే లక్ష్యంతో Vishva Hindu Parishad ఆధ్వర్యంలో Tirupatiలో జిల్లా స్థాయి భారీ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా...
పదో తరగతి విద్యార్థులకు 17 ఏళ్లుగా ప్రోత్సాహంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమం…
కలికిరి, మార్చి 15(జానం న్యూస్):రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు అన్నమయ్య జిల్లా కలికిరి...
అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు జాగ్రత్తలు పాటించాలి
కలికిరి, మార్చి 13 (జానం న్యూస్): దేశంలో మార్చి నుంచి మే 2026 వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ...
ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
కె.వి.పల్లి, మార్చి 11(జానం న్యూస్ ):అన్నమయ్య జిల్లాలోని కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం...
పాలిసెట్–2026కు ఉచిత కోచింగ్: ఏప్రిల్ 1 నుంచి ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ప్రత్యేక శిక్షణ
ప్రొద్దుటూరు, మార్చి 11(జానం న్యూస్ ):పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో ప్రవేశం పొందేందుకు నిర్వహించబడే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్)–2026 కోసం ప్రొద్దుటూరులోని...
చిత్తూరులో మహిళా దినోత్సవ క్రీడా వేడుకలు: పరుగుల పందేలు, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
చిత్తూరులో మహిళా దినోత్సవ క్రీడా వేడుకలు: పరుగుల పందేలు, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు చిత్తూరు, మార్చి 8 (జానం న్యూస్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని...
పీలేరు హెరిటేజ్ ఫుడ్స్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు111 మంది మహిళా పాల సేకరణ ప్రతినిధులకు సన్మానం – మహిళా సాధికారతకు హెరిటేజ్ కట్టుబాటు
పీలేరు, మార్చి 8(జానం న్యూస్): హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ పీలేరు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్లాంట్ ఇన్చార్జ్ పి....
టెన్త్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన అగస్తీశ్వర్ దంపతులు
కలికిరి, మార్చి 7(జానం న్యూస్): కలికిరి మండలంలోని ఇందిరమ్మకాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ విద్యా సామగ్రిని పంపిణీ చేశారు....
సైనిక్ స్కూల్ & ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్లో ఏ.వి.ఆర్ విద్యార్థుల సత్తా
పీలేరు మార్చి 4(జానం న్యూస్ ) పీలేరు పట్టణంలో ఉన్న ఏ.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 2025 సంవత్సరానికి నిర్వహించిన ప్రతిష్టాత్మక పోటీలలో remarkable performance కనబరిచి పాఠశాలకు...
చిత్తూరులో ‘బాల్య వివాహ విముక్తి వ్రతం’ ప్రారంభం
చిత్తూరు, ఫిబ్రవరి 22(జానం న్యూస్): బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం మొత్తం కలిసికట్టుగా ముందుకు రావాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం మరియు జస్ట్ రైట్స్ ఫర్...

