Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్లు ఆవిష్కరణ.

జానం న్యూస్, కెవి పల్లి, డిసెంబర్ 20: కె.వి పల్లి మండలం జడ్పిటిసి గజ్జల శృతి రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ముద్రింపబడిన నూతన సంవత్సర క్యాలెండర్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదుగా తిరుపతిలోని తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జడ్పీటిసి గజ్జల శృతి రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను ముద్రించి వైఎస్ఆర్సిపి కి విసృత ప్రచారం చేస్తున్నారని అభినందించారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయానికి కృషి చేయాలని సూచించారు. పై కార్యక్రమంలో జడ్పిటిసి గజ్జల శృతి రెడ్డి తోపాటు కె.వి పల్లి మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు వెంకటరమణ, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

Skyline English Daily: Bridging the Gap between People and Government

Dr. Gangi Reddy Janam Chief Editor-

నేనెప్పుడూ డబ్బుకు దాసోహం కాదు: జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ

Dr. Gangi Reddy Janam Chief Editor-

అన్నమయ్య జిల్లా విద్యా  శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన యు.శివ ప్రకాష్ రెడ్డి.

Jaanam News

Leave a Comment