కలికిరి, మార్చి 7(జానం న్యూస్): కలికిరి మండలంలోని ఇందిరమ్మకాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ విద్యా సామగ్రిని పంపిణీ చేశారు....
పీలేరు మార్చి 4(జానం న్యూస్ ) పీలేరు పట్టణంలో ఉన్న ఏ.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 2025 సంవత్సరానికి నిర్వహించిన ప్రతిష్టాత్మక పోటీలలో remarkable performance కనబరిచి పాఠశాలకు...
చిత్తూరు, ఫిబ్రవరి 22(జానం న్యూస్): బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం మొత్తం కలిసికట్టుగా ముందుకు రావాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం మరియు జస్ట్ రైట్స్ ఫర్...
Lతిరుపతి, ఫిబ్రవరి 22(జానం న్యూస్): తిరుపతి జిల్లా స్తాయిలో యూత్ హాస్టల్ గ్రౌండ్ లో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ (మై భారత్ –...
అనంతపురం, ఫిబ్రవరి 21(జానం న్యూస్): అనంతపురం, వినయ్ కుమార్ హై స్కూల్లో ట్యూషన్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 23 మంది పేద విద్యార్థులను పాఠశాల యాజమాన్యం గుర్తించింది. విద్యార్థుల చదువుకు...
సదుం, ఫిబ్రవరి 20(జానం న్యూస్): రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి చేతుల మీదుగా త్రిచక్ర బి.ఎం.ఆర్ సోనిక్ స్కూటీని ఘనంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర...
JEE Mainsలో రాష్ట్ర స్థాయిలో మెరిసిన V.S.N Siddhartha పూర్వ విద్యార్థులు పీలేరు, ఫిబ్రవరి 19(జానం న్యూస్): Joint Entrance Examination – Main (JEE Mains)లో...
వాల్మీకిపురం, ఫిబ్రవరి 18(జానం న్యూస్ ):వాల్మీకిపురం పట్టణంలో మొట్టమొదటి శాశ్వత సినిమా థియేటర్ ‘సీతారాం టాకీస్’ వ్యవస్థాపకుడు, సామాజికవేత్త దివంగత మొర్రంరెడ్డి కుమార్ రెడ్డి నాలుగో వర్ధంతి...
. కలికిరి, ఫిబ్రవరి 13(జానం న్యూస్): స్థానిక సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఇందిరమ్మ కాలనీ జిల్లా...