Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి చిత్తూరు జిల్లా  అండర్-19 స్కూల్ గేమ్స్ బాలుర క్రికెట్ జట్టు ఎన్నిక.

జానం న్యూస్, వాల్మీకి పురం, నవంబర్ 16: స్థానిక జి.వి.ఎస్.సి.ఎస్ క్రికెట్ గ్రౌండ్ లో స్కూల్ గేమ్స్ అండర్ 19 బాలుర క్రికెట్ జట్లు ఎంపిక చేశామని  జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జయరామయ్య తెలిపారు. ఈ ఎంపిక కు  ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి సుమారు  90 మంది బాలురు పాల్గొనగా 32మంది ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి రెండు జట్లు ప్రాబబుల్ కు ఎంపిక చేసి వారికి 3 రోజులు పోటీలు నిర్వహించి పోటీలకు పంపుతామని స్కూల్ గేమ్స్ కార్యదర్శి  జయరామయ్య తెలిపారు.  ఈ కార్యక్రమంలో *పోటీల నిర్వాహకులు శ్రీధర్, ఖాదర్ బాబా, లాల, నాగరాజు, నరేష్, రియాజ్ , సెలక్టర్ లు యోగేష్, భరత్, రెడ్డి బీసీసీఐ లెవెల్ ఏ కోచ్ సునీల్ కుమార్* తదితరులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

తిరుపతిలో దేవాలయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం భారీ జిల్లా సదస్సు – మార్చి 29న నిర్వహణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

వాల్మీకిపురం పశువైద్యశాల ఏడి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం

Dr. Gangi Reddy Janam Chief Editor-

షార్జాలో ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్న డాక్టర్ యోగేష్ బాబు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment