Jaanamnews.in | Telugu News Channel News App
తెలంగాణ

తెలంగాణ పఠాన్ చెరువు ఎమ్మెల్యే రెడ్డికి గన్నవరం ఎమ్మెల్యే వంశీ పరామర్శ…

తెలంగాణ రాష్ట్రంలోని పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జులై 23 న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. కామెర్లకు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి 27న మరణించాడు.

Socal Share

Related posts

పైలట్ నుండి పవర్ ఫుల్ లీడర్, తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఎదిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి: మొర్రంరెడ్డి రామ్ కుమార్ రెడ్డి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment